వాయిదా పడిన తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షకు కొత్త తేదీల ఖరారు
- తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు, వరదలు
- వాయిదాపడిన పలు పరీక్షలు
- ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష కూడా వాయిదా
- వాయిదాపడిన అగ్రికల్చర్ పరీక్ష ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహణ
అంతేకాకుండా, ఆగస్టు 1న ఈసెట్, ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు పీజీఈసెట్ పరీక్షలు జరపనున్నట్టు వివరించారు. అభ్యర్థులు సంబంధిత వెబ్ సైట్ల నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.