శ్రీలంక నేతలకు పట్టిన గతే బీజేపీ నేతలకూ పడుతుంది: మాగంటి గోపీనాథ్
- బండి సంజయ్ ఒక వెధవ అన్న మాగంటి
- మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని సూచన
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు ఇవ్వండంటూ సవాల్
మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. చేతనైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు ఇవ్వాలని సవాల్ విసిరారు. మీ కంటే ముందే రజాకార్ల సినిమాను తాను తీస్తానని చెప్పారు. సీఎంను నిజాంతో పోల్చవద్దని అన్నారు. బీజేపీ నేతలు పద్ధతి మార్చుకోకపోతే... శ్రీలంక నేతలకు పట్టిన గతే వీరికి కూడా పడుతుందని హెచ్చరించారు.