ఏపీలో 60 మంది మావోయిస్టుల లొంగుబాటు
- అల్లూరి జిల్లాలో లొంగిపోయిన మావోయిస్టులు
- కోరుకొండ, పెదబయలు దళాలకు చెందినవారు లొంగుబాటు
- ఈ సంఖ్యలో మావోలు లొంగిపోవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి
ఇంత పెద్ద సంఖ్యలో మావోలు లొంగిపోవడం గత పదేళ్ల కాలంలో ఇదే తొలిసారి. మరోవైపు మావోయిస్టుల డంప్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు డీఐజీ హరికృష్ణ, ఎస్పీ సతీశ్ తెలిపారు. ఇందులో రూ. 39 లక్షల నగదు, 9 ఎంఎం పిస్టల్, 2 ల్యాండ్ మైన్లు, బ్యాటరీలు, వైర్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.