గవర్నర్తో జగన్ భేటీ... కోనసీమ అల్లర్లపై వివరణ
- సతీసమేతంగా రాజ్ భవన్కు జగన్
- అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై గవర్నర్తో చర్చ
- మండలి వ్యవహారాలపైనా చర్చ జరిగినట్టు సమాచారం
- కోనసీమ అల్లర్లపైనే ప్రధాన చర్చ
ఇదిలా ఉంటే... త్వరలో జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, అందులో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పలు కీలక బిల్లులపైనా గవర్నర్తో జగన్ చర్చించినట్లుగా సమాచారం. అసెంబ్లీ. శాసన మండలి వ్యవహారాలపైనా గవర్నర్తో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. రాజ్ భవన్ కు సీఎం వెంట ఆయన భార్య భారతి కూడా వెళ్లారు.