డ్రగ్స్ కేసులో మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు కుమారుడు అరెస్ట్
- శ్రీనివాసులు నాయుడు ఇంటిలో ఎన్సీబీ సోదాలు
- భారీగా డ్రగ్స్ దొరికినట్లు సమాచారం
- నాయుడు సహా పలువురి ఇళ్లలో ఎన్సీబీ సోదాలు
చిత్తూరు కేంద్రంగా రాజకీయాలు సాగిస్తున్న డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబం బెంగళూరు కేంద్రంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగళూరులోనే శ్రీనివాసులు నాయుడు ఉంటున్నారు. ఏపీ, కర్ణాటకకు చెందిన పలువురు రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులతో ఆయన సంబంధాలు నెరపుతున్నట్లు సమాచారం.