యాదాద్రి నృసింహుడి సన్నిధికి పోటెత్తిన భక్తజనం
- కిటకిటలాడుతున్న క్యూ లైన్లు
- సర్వ దర్శనానికి రెండు గంటల సమయం
- ప్రత్యేక దర్శనానికి గంట
కాగా, యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చిన తర్వాత ఆలయ రూపురేఖలను కూడా సీఎం కేసీఆర్ మార్చేసిన సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితమే ఆయన చేతులమీదుగానే ఆలయం ప్రారంభమైంది. భక్తులకు యాదాద్రీశుడి దర్శనం లభిస్తోంది.