వాహనదారులకు కేంద్రం శుభవార్త... భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- దేశంలో భగ్గుమంటున్న పెట్రో ధరలు
- కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
- పెట్రోల్ పై రూ.8 ఎక్సైజ్ సుంకం తగ్గింపు
- డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గింపు
ఇటీవల మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 మధ్య కాలంలో పెట్రో ధరలను 14 సార్లు పెంచారు. తద్వారా లీటర్ పై గరిష్ఠంగా రూ.10 వరకు పెరిగింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులకు ఊరట కలగనుంది.