వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్లు.. నూజివీడులో ఉద్రిక్త వాతావరణం
- నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని పిలుపు
- వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, టీడీపీ నేత వెంకటేశ్వరరావు సవాళ్లు
- రాజకీయ నాయకుల హౌస్ అరెస్ట్
- నూజివీడులో భారీగా పోలీస్ బలగాల మోహరింపు
దీంతో వైసీపీ-టీడీపీ నేతలు, కార్యకర్తల వల్ల శాంతిభద్రతలకు విఘాతం తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంతేగాక, కీలక రాజకీయ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. నూజివీడులో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి.