పంజాబ్ కొత్త సీఎం దూకుడు.. రైతులకు 101 కోట్ల పరిహారం ప్రకటన
- తెగులుతో పత్తి పంటకు తీవ్ర నష్టం
- రైతులకు పరిహారం ఇవ్వాలని మాన్ నిర్ణయం
- రూ.101 కోట్లకు పైగా నిధులు కేటాయిస్తూ నిర్ణయం
తెగులు కారణంగా పత్తి పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకునే దిశగా మాన్ పరిహారాన్ని ప్రకటించారు. పంట నష్టపోయిన పత్తి రైతులకు రూ.101 కోట్లకు పైగా పరిహారాన్ని అందజేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు.