దేశంలో కొత్తగా 13,166 కరోనా కేసులు
- నిన్న 302 మంది మృతి
- రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతం
- మొత్తం 5,13,226 మంది మృతి
రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది. ఇప్పటివరకు కరోనా నుంచి మొత్తం 4,22,46,884 మంది కోలుకున్నారు. 5,13,226 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 176,86,89,266 డోసుల వ్యాక్సిన్లు వాడారు.