వెదురు సాగుతో సిరుల పంట
- ఎకరాకు పెట్టుబడి రూ.20వేలు
- ఆదాయం రూ.1-2 లక్షలు
- తెలంగాణ ఉద్యానవన శాఖ అంచనా
- థర్మల్ ప్లాంట్లలో వినియోగం
దీంతో ఇప్పుడు థర్మల్ ప్లాంట్లు వెదురు పిల్లెట్లను వినియోగించక తప్పదు. ఒక్క తెలంగాణలోనే విద్యుత్ ప్లాంట్లకు సుమారు 25 లక్షల టన్నుల మేర వెదురు బొంగులు కావాల్సి వస్తుందని ఉద్యానవన శాఖ అంచనా. కనీసం లక్ష ఎకరాల్లో సాగు చేయడం ద్వారా అవసరాలు తీర్చుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. ఒక్కో ఎకరంలో వెదురుసాగుకు పెట్టుబడి రూ.20వేలు అవుతుందని.. ఆదాయం రూ.1-2 లక్షల వరకు వస్తుందని పేర్కొంది.