సీఎం జగన్ పై స్వామి పరిపూర్ణానంద ధ్వజం
- ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం
- కడప జిల్లాలో టిప్పు విగ్రహ ఏర్పాటుకు యత్నించారని వెల్లడి
- జైళ్లలో వేయడం సాధారణంగా మారిందని వ్యాఖ్యలు
- జగన్ ను దింపి తీరతామని ప్రతిన
జగన్ ముఖ్యమంత్రిగా వచ్చినప్పటినుంచి ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని పరిపూర్ణానంద విమర్శించారు. సీఎం జగన్ కు జైళ్లలో వేయడం సాధారణ విషయంలా మారిందని, అందరినీ కారాగారాల్లో వేసేందుకు ప్రయత్నించినా హిందువులు సిద్ధంగా ఉండాలన్నారు. జగన్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపడం ఖాయమని స్పష్టం చేశారు.