తిరుపతి ఎయిర్ పోర్టుకు నీటి సరఫరా నిలిపివేత అంశంపై చర్యలు తీసుకుంటాం: కేంద్రమంత్రి సింథియా
- విమానాశ్రయానికి నీటిని నిలిపివేయడం దిగ్భ్రాంతికరమన్న జీవీఎల్
- ఓ పత్రికా కథనం ఆధారంగా కేంద్రానికి లేఖ
- లేఖపై స్పందించిన కేంద్రమంత్రి సింథియా
- పరిశీలన జరుపుతామని వెల్లడి
కాగా, ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా జీవీఎల్ కేంద్రానికి లేఖ రాశారు. ఇటీవల బొత్స సత్యనారాయణ తిరుపతి పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలే ఎయిర్ పోర్టుకు నీటి సరఫరా నిలిపివేతకు దారితీశాయంటూ ఆ పత్రికా కథనంలో పేర్కొన్నారు.