ఉజ్జయిని మహాకాళేశ్వరుని సేవలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్
- మధ్యప్రదేశ్ లో కేరళ గవర్నర్ పర్యటన
- ఉజ్జయిని వచ్చిన ఆరిఫ్ మహ్మద్ ఖాన్
- మహాకాళేశ్వర ఆలయంలో పూజలు
- దేశ క్షేమాన్ని కోరుకున్నానని వెల్లడి
కాగా కేరళ గవర్నర్ ను ఆలయం వద్ద మీడియా పలకరించింది. స్వామివారిని ఏం కోరుకున్నారు? అని ప్రశ్నించగా, దేశ సంక్షేమాన్ని కోరుకున్నానని బదులిచ్చారు. అభివృద్ధిని ప్రసాదించాలని ప్రార్థించినట్టు తెలిపారు. ప్రస్తుతం దేశం ఓ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, దాన్నుంచి గట్టెక్కేలా చేయమని కోరుకున్నట్టు వివరించారు.