సెంచరీతో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్
- భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచు
- ప్రస్తుతం క్రీజులో రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్
- టీమిండియా స్కోరు 98 ఓవర్లకు 313/7
టీమిండియా బ్యాట్స్ మెన్ మయాంక్ అగర్వాల్ 13, శుభమన్ గిల్ 52, ఛటేశ్వర్ పూజారా 26, అజింక్యా రహానె 35, రవీంద్ర జడేజా 50, వృద్ధిమాన్ సాహా 1 పరుగు చేశారు. రవిచంద్రన్ అశ్విన్ 20, అక్షర్ పటేల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు 98 ఓవర్లకు 313/7గా ఉంది.