తిరుపతిలో భారీ వాన.. రోడ్డుపై వరద నీటిలో కారు మునిగి నవ వధువు మృతి
- శ్రీవారి దర్శనానికి వచ్చిన నూతన వధూవరులు
- రైల్వే అండర్ పాస్ కింద చిక్కుకున్న వారి కారు
- పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు
దీంతో వారు ప్రయాణిస్తున్న తూఫాన్ వాహనం వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. అందులో ఉన్న ఏడుగురు బయటకు రాలేకపోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. ఆరుగురిని కాపాడారు. నవ వధువు అప్పటికే చనిపోయింది. మరో చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.