పోలింగ్ సమయం పెంచారు... ఓటు వేయని వారు సద్వినియోగం చేసుకోండి: మంచు విష్ణు
- నేడు మా ఎన్నికల పోలింగ్
- ఉదయం 8 గంటలకు ప్రారంభం
- మధ్యాహ్నం 2 గంటలకు ముగియాల్సిన వైనం
- ఇంకా కొందరు ఓటు వేయలేదన్న విష్ణు
- పోలింగ్ అధికారి సమయం పెంచారని వివరణ
ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ జామ్ కారణంగా కొందరు రాలేకపోయినట్టు తెలిసిందని, అలాంటి వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా వచ్చి తమ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటు విలువైనదేనని మంచు విష్ణు స్పష్టం చేశారు.