పారాలింపిక్స్లో తొలి ఆర్చరీ పతకం సాధించిన హర్విందర్
- ఆర్చరీలో కాంస్య పతకం సాధించిన హర్విందర్ సింగ్
- కొరియన్ క్రీడాకారుడిపై విజయం
- పారాలింపిక్స్లో 13కు చేరిన భారత పతకాల సంఖ్య
అనంతరం కొరియన్ క్రీడాకారుడు కిమ్తో జరిగిన కాంస్య పోరులో 6-5 (26-24, 27-29, 28-25, 25-25, 26-27) (10-8) తేడాతో విజయం సాధించి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా వుండగా, శుక్రవారం నాడు భారత హైజంపర్ ప్రవీణ్ కుమార్ రజత పతకం గెలుపొందగా, 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఎస్హెచ్ 1 పోటీల్లో అవనీ లేఖరా కాంస్య పతకం సాధించింది. ఈ విజయాలతో పారాలింపిక్స్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 13కు చేరింది.