ఆండర్సన్ విజృంభణ... హెడింగ్లే టెస్టులో టీమిండియాకు కష్టాలు
- హెడింగ్లేలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
- మూడో టెస్టు ఆరంభం
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- 3 వికెట్లతో దెబ్బతీసిన ఆండర్సన్
కాస్తోకూస్తో పోరాడిన అజింక్యా రహానే (18)ను ఓల్లీ రాబిన్సన్ అవుట్ చేయడంతో భారత్ కష్టాలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం భారత్ స్కోరు 27 ఓవర్లలో 4 వికెట్లకు 58 పరుగులు. క్రీజులో ఓపెనర్ రోహిత్ శర్మ (15 బ్యాటింగ్), రిషబ్ పంత్ (2 బ్యాటింగ్) ఉన్నారు.