నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా
- ఎస్ఈసీ నియామకాన్ని సవాలు చేసిన సాలూరు న్యాయవాది
- వాదనలు వినిపించిన ఇరు వర్గాలు
- తీర్పును వాయిదా వేసిన కోర్టు
నిన్న దీనిపై విచారణ ప్రారంభం కాగా, ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. వాదనలు ముగిసిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.