తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసిన కృష్ణా జిల్లా రైతు
- తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘిస్తోందన్న పిటిషనర్
- గత నెల 28న తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవోను సస్పెండ్ చేయాలని వినతి
- ఆంధ్రప్రదేశ్కు నష్టం కలుగుతుందని పిటిషన్
దీనిపై తెలంగాణ హైకోర్టులో ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు హౌస్ మోషన్ పిటిషన్ వేశాడు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆయన చెప్పారు. గత నెల 28న తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవోను సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని వదలడం వల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టం కలుగుతుందని ఆయన అన్నారు.