రెండో డోసు ఆలస్యమైనా ఆందోళన వద్దు: ఎయిమ్స్ చీఫ్
- ఆలస్యమైనా వేయించుకోవాలన్న డాక్టర్ గులేరియా
- రెండో డోసు బూస్టర్ ఎఫెక్ట్ ఇస్తుందని స్పష్టీకరణ
- ‘బ్రేక్ ద చైన్’ ఉద్యమాన్ని ప్రారంభించాలని సూచన
కరోనా మొదటి దశలో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి ఎప్పుడు ఎలాంటి చికిత్స అందించాలన్న విషయమై గ్రామీణ వైద్యులకు మార్గదర్శకాలను పంపుతున్నట్టు పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో వసతులను మెరుగుపరుచుకోవడం ద్వారా కేసులను తగ్గించుకోవచ్చన్నారు. ఇందుకోసం ‘బ్రేక్ ద చైన్’ ఉద్యమాన్ని ప్రారంభించాలని సూచించారు.