దుబాయ్-భారత్ మధ్య విమాన సేవలు రద్దు!
- ప్రకటించిన ఎమిరేట్స్
- కరోనా ఉద్ధృతి నేపథ్యంలోనే
- పది రోజుల పాటు కొనసాగనున్న నిషేధం
- భారత ప్రయాణికులపై పలు దేశాల ఆంక్షలు
భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఫ్రాన్స్ 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. భారత్ను బ్రిటన్ రెడ్ లిస్ట్లో పెట్టింది. భారత్కు వెళ్లే యోచనను విరమించుకోవాలని అమెరికా తమ పౌరులను ఆదేశించింది. ఇక హాంకాంగ్, న్యూజిలాండ్ భారత విమానాలను రద్దు చేశాయి.