కరోనాతో కన్నుమూసిన సీనియర్ పాత్రికేయుడు అమర్ నాథ్... సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
- కరోనాకు బలైన కోసూరి అమర్ నాథ్
- 10 రోజుల కిందట అమర్ నాథ్ కు కరోనా పాజిటివ్
- నిమ్స్ లో చికిత్స.. ఈ మధ్యాహ్నం కన్నుమూత
- ప్రగాఢ సానుభూతి తెలిసిన కేసీఆర్, జగన్
అటు, ఏపీ, తెలంగాణ పాత్రికేయ వర్గాల్లో అమర్ నాథ్ మృతితో విషాదం నెలకొంది. పాత్రికేయుల సమస్యలపై గళం విప్పి, పరిష్కారానికి కృషి చేశారంటూ ఆయనను జర్నలిస్టు సంఘాల నేతలు కీర్తించారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కూడా అమర్ నాథ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.