దొంగ ఓట్లు వేయడం కూడా నవరత్నాల్లో భాగమేనా?: జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్
- అధికారులు, పోలీసుల సాయంతో రిగ్గింగ్
- ఇతర జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చి మరీ దొంగ ఓట్లు
- బీజేపీతో కలిసి ఈసీకి ఫిర్యాదు చేస్తాం
ఇలా దొంగ ఓట్లు వేయడం కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాల్లో’ భాగమేనా? అని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో వైసీపీ చేసిన అక్రమాలపై బీజేపీతో కలిసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మనోహర్ తెలిపారు.