గవర్నర్ తో భేటీ అయిన ఎస్ఈసీ నిమ్మగడ్డ
- పంచాయతీ ఎన్నికల తీరును వివరించిన వైనం
- ఫలితాలు, ఏకగ్రీవాలకు సంబంధించిన నివేదిక అందించిన ఎస్ఈసీ
- మున్సిపల్ ఎన్నికల నిర్వహణ గురించి చర్చ
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణ గురించి కూడా గవర్నర్ కు వివరించారు. నాలుగు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల వివరాలు, ఏకగ్రీవాలు తదితర సమాచారంతో కూడిన నివేదికను గవర్నర్ కు సమర్పించినట్టు తెలుస్తోంది. దాదాపు అరగంట సేపు వీరి భేటీ కొనసాగింది.