సీఎం జగన్ విప్పింది కలమే.. గళం కాదు: మండలి బుద్ధప్రసాద్
- ఉద్యమ తీవ్రతను గుర్తించే లేఖ
- ఉద్యమానికి రాజకీయ పక్షాల మద్దతు అవసరం
- కానీ, వారి చేతుల్లో మాత్రం ఉద్యమాన్ని పెట్టొద్దు
ఉద్యమానికి దిగిన కార్మిక, ఉద్యోగ సంఘాలకు రాజకీయ పక్షాల మద్దతు కూడా అవసరమేనని, అయితే, ఉద్యమాన్ని మాత్రం వారి చేతుల్లో పెట్టవద్దని కోరారు. ఉద్యమం విషయంలో అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడేవారు కావాలని, సమైక్యాంధ్ర ఉద్యమంలో నాయకత్వం వహించిన అనుభవంతోనే తానీ మాట చెబుతున్నానని బుద్ధ ప్రసాద్ అన్నారు. నాడు సమైక్య నినాదాలు చేస్తూనే ఉద్యమానికి వెన్నుపోటు పొడిచారని బుద్ధ ప్రసాద్ గుర్తు చేసుకున్నారు.