టీలో మత్తు పదార్థం కలిపి పనిమనిషిపై అత్యాచారం.. వీడియో చిత్రీకరణ
- ఈ నెల 13న చోటుచేసుకున్న దారుణం
- అత్యాచారాన్ని వీడియో తీసిన యజమానురాలు
- గతంలో కూడా ఓ వ్యాపారిని ట్రాప్ చేసిన యజమానురాలు
దీని తర్వాత డబ్బులు ఇవ్వాలంటూ పనిమనిషిని బెదిరించింది. డబ్బు ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించింది. దీంతో పనిమనిషి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సయ్యద్ హుస్సేన్ ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ఇంటి యజమాని కళావతి గతంలో కూడా ఓ వ్యాపారిని ఇలాగే ట్రాప్ చేసి రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.