కన్న బిడ్డను హత్య చేసేందుకు రూ. 50 వేలు సుపారీ ఇచ్చిన తల్లి!
- ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో ఘటన
- అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న కుమార్తె
- మాట వినడం లేదని హత్య చేయించిన తల్లి
ఈ క్రమంలో నిందితులు ఆమె కుమార్తెను హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, లోతైన విచారణ జరిపించగా, షిబానీని చంపించింది తల్లేనని తేలింది. ఈ కేసులో సుకురితో పాటు మిగతా నిందితులను అరెస్ట్ చేశామని పోలీసు అధికారి పర్వేష్ పాల్ వెల్లడించారు. రూ. 50 వేలకు డీల్ కుదుర్చుకున్న ప్రధాన నిందితురాలు, కాంట్రాక్టు కిల్లర్ లకు రూ. 8 వేలు అడ్వాన్స్ ఇచ్చిందని తెలిపారు.