'మిషన్ బిల్డ్ ఏపీ' కేసు.. అధికారి ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశం
- తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు ఆగ్రహం
- కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలని ఆదేశం
- తదుపరి విచారణ ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా
తదుపరి విచారణను ఫిబ్రవరి 2వ వారానికి వాయిదా వేసింది. మిషన్ బిల్డ్ ఏపీ పథకం కింద ప్రభుత్వ భూములను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.