రేపే తొలి టెస్ట్... టీమిండియా తుది జట్టు ఇదే!
- ఇండియా-ఆస్ట్రేలియాల మధ్య రేపటి నుంచి తొలి టెస్టు
- అడిలైడ్ వేదికగా డే నైట్ మ్యాచ్
- కేఎల్ రాహుల్ కు తుది జట్టులో దక్కని స్థానం
టీమిండియా జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్.