'రాధేశ్యామ్' సెట్స్ పై కేక్ కట్ చేసిన ప్రభాస్
- బర్త్ డే బాయ్ ప్రభాస్ పై శుభాకాంక్షల జడివాన
- విషెస్ తో నిండిపోయిన సోషల్ మీడియా
- స్పెషల్ కేక్ ఏర్పాటు చేసిన రాధేశ్యామ్ చిత్రబృందం
ప్రస్తుతం 'రాధేశ్యామ్' షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఇటలీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ 'రాధేశ్యామ్ షూటింగ్ జరుపుతున్నారు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే కథానాయిక.