హత్రాస్ రేప్ నిందితులు ఎన్ కౌంటర్ కాబోతున్నారంటూ.. సంకేతాలిస్తూ బీజేపీ నేత చేసిన సంచలన వ్యాఖ్యల వీడియో!
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కైలాష్ విజయ్ వర్గియా
- యూపీకి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అని గుర్తుంచుకోండి
- ఆయన పాలనలో ఓ కారు ఎప్పుడైనా బోల్తా పడవచ్చని వ్యాఖ్య
ఈ దారుణ ఘటనపై స్పందించిన కైలాష్ విజయ్ వర్గియా, "నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు కూడా అప్పగించారు. ఈ రాష్ట్రానికి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రని గుర్తుంచుకోండి. ఆయన పాలనలో ఓ కారు ఎప్పుడైనా, ఎక్కడైనా బోల్తా పడగలదన్న సంగతి నాకు తెలుసు" అంటూ ఎన్ కౌంటర్ జరిగే చాన్స్ ఉందన్న హింట్ ఇచ్చారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.