నెల్లూరు జిల్లా నాయుడుపేటలో క్షుద్రపూజల కలకలం
- ఓ వ్యక్తి ఇంటివద్ద పసుపు, కుంకుమతో పూజలు
- స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంటి యజమాని
దీనిపై ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎవరైనా భయపెట్టేందుకు ఇలా చేశారా? ప్రత్యర్థులు ఇలా చేయించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి వేళ ఈ క్షుద్రపూజలకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.