యాదాద్రిలో కేసీఆర్ పర్యటన.. నిర్మాణ పనులపై అధికారులకు సూచనలు
- పూర్ణ కుంభంతో కేసీఆర్కు స్వాగతం
- బాలాలయంలో కేసీఆర్ పూజలు
- ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
ఆ తర్వాత యాదాద్రిలో కొనసాగుతున్న నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనులపై అధికారులకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. కేసీఆర్ వెంట రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ తో పాటు పలువురు ఉన్నారు. కాగా, ఐదేళ్ల క్రితం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే.