కోలుకున్న అమిత్ షా.. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్!
- ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా
- అలసట, ఛాతీ నొప్పితో మళ్లీ ఎయిమ్స్ లో చేరిన వైనం
- ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న ఎయిమ్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని వైద్య బృందం
అయితే, ఆ తర్వాత ఆయన అలసట, స్వల్ప ఛాతీ నొప్పికి గురయ్యారు. ఈ నెల 18న ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. మరో విషయం ఏమిటంటే, ఆసుపత్రి నుంచే ఆయన తన కార్యకలాపాలను నిర్వహించారు.