ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన అమిత్ షా
- కొవిడ్ సోకడంతో గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రిలో అమిత్ షా
- ఆగస్టు 14న డిశ్చార్జ్
- ఇంటి నుంచి ఎయిమ్స్కు తరలింపు
అయితే, ఆయన గత మూడు నాలుగు రోజులుగా అలసట, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండడంతో నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్చారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలో ఆయనకు చికిత్స అందుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు.