ఎన్నికల ముందు అలా చెప్పారు.. ఇప్పుడు ఇలా చెప్పారు: జగన్ వీడియో పోస్ట్ చేసిన దేవినేని ఉమ
- ఎన్నికల ముందు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు
- ఒక్కో మహిళకు ఇస్తానంది రూ.1,80,000
- బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులు మాయం
- చేయూత అని చెప్పి చెయ్యిచ్చింది నిజం కాదా
'ఎన్నికల ముందు 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. ఒక్కో మహిళకు ఇస్తానంది రూ.1,80,000 అంటే రూ.1,05,000 ఎగనామం. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులు మాయం, అటకెక్కిన సంక్షేమం. స్వయం ఉపాధి, ఆదరణ ఊసేలేదు. ఎస్సీ, ఎస్టీ కాలనీలో రోడ్లు, హాస్టల్, సంక్షేమ భవనాల నిర్మాణం బంద్. చేయూత అని చెప్పి చెయ్యిచ్చింది నిజం కాదా జగన్ గారు?' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.