అనుష్కను చూడగానే చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని నాగార్జున చెప్పారు: పూరీ జగన్నాథ్
- 'సూపర్' సినిమాకు 15 ఏళ్లు
- అనుష్కను చూస్తే గర్వంగా ఉందన్న పూరీ
- విజయసోపానాలు అధిరోహించిందని వెల్లడి
'సూపర్' చిత్రంతో అనుష్క వెండితెరకు పరిచయం అయిందని, అప్పటి నుంచి ఇప్పటి 'నిశ్శబ్దం' సినిమా వరకు ఎన్నో విజయసోపానాలు అధిరోహించిందని, ఇప్పుడీ స్థాయిలో ఉన్న అనుష్కని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధానపాత్రలో రూపుదిద్దుకున్న 'నిశ్శబ్దం' వచ్చే నెలలో ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.