భారత్ ఎంతమాత్రం బలహీన దేశం కాదు: రాజ్ నాథ్
- త్వరలోనే అన్ని విషయాలు పంచుకుంటామని వెల్లడి
- ఏ దేశాన్ని భయపెట్టబోమని స్పష్టీకరణ
- దేశ రక్షణే ప్రధాన ధ్యేయం అని ఉద్ఘాటన
"భారత్ ఇప్పుడు ఎంతో శక్తిమంతమైన దేశం. జాతీయ భద్రతా సామర్థ్యం రెట్టింపైంది. అంతమాత్రాన మన బలాన్ని మరో దేశాన్ని భయపెట్టేందుకు ఉపయోగించబోం. దేశ రక్షణే ప్రధాన ధ్యేయం" అని స్పష్టం చేశారు. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చైనా ప్రతిపాదించిందని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన కూడా అదేనని రాజ్ నాథ్ వెల్లడించారు.