జమ్మూకశ్మీర్లో ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
- కొనసాగుతున్న భద్రతా దళాల తనిఖీలు
- గులాబ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఎన్కౌంటర్
- 15 రోజుల్లో 25 మంది ఉగ్రవాదుల హతం
మరోవైపు, పుల్వామా జిల్లా త్రాల్ పరిధిలోని గులాబ్ బాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. తనిఖీలు మరిన్ని ప్రాంతాల్లోనూ కొనసాగుతాయని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. కాగా, గత రెండు వారాల్లో 25 మందికి పైగా ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది.