ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్
- ఛాతీ నొప్పితో ఆదివారం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన మన్మోహన్
- కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ నిర్ధారణ
- ప్రస్తుతం పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నారన్న వైద్యులు
మొదట ఆయనకు కార్డియాక్ ఐసీయూలో చికిత్స అందించామని, అనంతరం ఆసుపత్రిలోని మరో గదికి తరలించి చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. కాగా, 2009లో ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. 1990లోనూ ఆయనకు యూకేలో బైపాస్ సర్జరీ జరిగింది.