వరుసగా రెండోరోజూ కేరళలో కరోనా కేసులు నిల్
- కేరళలో తగ్గుముఖం పడుతున్న కరోనా
- సత్ఫలితాలనిస్తున్న ప్రభుత్వ చర్యలు
- మొదటి నుంచి సమర్థంగా వ్యవహరించిన కేరళ
ఇక కేరళలో ఇప్పటివరకు 500 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మరణించారు. అయితే, కేంద్రం విదేశాల నుంచి భారతీయులను తీసుకువస్తున్న క్రమంలో, కేరళీయులు కూడా స్వరాష్ట్రానికి రానున్నారు. వారికి కూడా కచ్చితమైన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, రాష్ట్రాన్ని కరోనా రహితంగా తీర్చిదిద్దాలని కేరళ ప్రభుత్వం భావిస్తోంది.