మహారాష్ట్రలో మరో 12 మంది పోలీసులకు కరోనా పాజిటివ్
- కరోనా బారినపడిన జేజేమార్గ్ పోలీసులు
- బాధితుల్లో ఆరుగురు ఎస్సైలు
- 40 మంది సెల్ఫ్ క్వారంటైన్
బాధిత పోలీసుల కుటుంబ సభ్యులు సహా 40 మందిని సెల్ఫ్ క్వారంటైన్కు తరలించినట్టు ఏసీపీ అవినాశ్ ధర్మాధికారి తెలిపారు. కాగా, ఆదివారం పైథోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురికి, నాగ్పాడాకు చెందిన ముగ్గురు, మహిమ్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు కరోనా బారినపడినట్టు అధికారులు తెలిపారు.