వేతన ఉద్దీపనను ప్రకటించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం!
- ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని భావిస్తున్న మోదీ సర్కారు
- ఆర్థిక చేయూతను ఇచ్చేలా నిధుల విడుదల
- త్వరలోనే విధివిధానాల ఖరారు
ఇందులో భాగంగా, ఎంఎస్ఎంఈ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు రుణ సదుపాయంతో పాటు వలస కార్మికులను ఆదుకునేందుకు నిర్ణయాలు తీసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.