పారితోషికం ఇవ్వకుండా తిప్పించుకునే వాళ్లే ఎక్కువ: హీరోయిన్ ప్రియమణి
- మధ్యతరగతి హీరోయిన్స్ పరిస్థితి దారుణం
- కనీస పారితోషికం దక్కడం లేదు
- గౌరవ మర్యాదలు లేవన్న ప్రియమణి
మధ్యతరగతి కథానాయికల పరిస్థితి చాలా దారుణంగా వుంది. వారికి ఇస్తున్న పారితోషికాలు చాలా తక్కువ. చాలామందికి కనీస పారితోషికం కూడా అందడం లేదు. ముందుగా ఇస్తామన్న పారితోషికాలు కూడా ఇవ్వకుండా తమచుట్టూ తిప్పించుకుంటున్నారు. ఈ కారణంగా ఇబ్బందులు పడుతున్నవారి విషయంలో స్టార్ హీరోలు .. హీరోయిన్లు స్పందించవలసిన అవసరం వుంది" అని ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది.