గోవాలో చిక్కుకుపోయిన 150 మంది స్పెయిన్ పర్యాటకులు.. సురక్షితంగా తరలింపు
- సహకరించిన భారత ప్రభుత్వం
- గోవా విమానాశ్రయంలో పరీక్షలు
- ప్రత్యేక విమానంలో మాడ్రిడ్కు తరలింపు
దీంతో స్పందించిన స్పెయిన్ ప్రభుత్వం.. భారత ప్రభుత్వ సహకారంతో నిన్న వీరందరినీ తమ దేశానికి తరలించింది. గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరందరికీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక విమానంలో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ తరలించారు.