చైనా అమానుష, అనైతిక చర్యలకు పాల్పడింది.. ఆ దేశాన్ని బహిష్కరించాల్సిందే!: రామ్ దేవ్ బాబా
- మొత్తం ప్రపంచాన్ని ఘోర ప్రమాదంలో పడేసింది
- ప్రపంచ సమాజం చైనాను శిక్షించాల్సిందే
- భారత్ దౌత్యపరమైన చొరవ తీసుకోవాలి
కాగా, కరోనా వైరస్ చైనాలో వుహాన్లో గత ఏడాదే పుట్టుకొచ్చింది. అయితే, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 1.2 మిలియన్ల మందికి సోకింది. చైనానే ఈ పరిస్థితికి కారణమని అమెరికా పలు సార్లు నిందించింది. మొదట ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండడంతోనే అన్ని దేశాలకు వైరస్ విస్తరించిందని విమర్శలున్నాయి.