నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న విదేశీయులు.. ఐసోలేషన్ వార్డుకు తరలింపు
- అప్రమత్తమైన పోలీసులు
- వారు పర్యటించిన ప్రాంతాల్లో జల్లెడపడుతున్న వైనం
- విదేశీయులను అదుపులోకి తీసుకుని ఐసోలేషన్ వార్డుకు తరలింపు
మరోవైపు, నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న 14 మంది విదేశీయులను అదుపులోకి తీసుకుని, సికింద్రాబాద్లోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వీరి రక్త నమూనాలు సేకరించి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా విదేశీయులు పర్యటిస్తే ఆ సమాచారం అందించాలని అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు.