నిన్నటి కొవిడ్-19 గణాంకాలు.. విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ చేస్తుండగా గుర్తింపు
- 19 మందికి పరీక్షలు జరిపించిన అధికారులు
- ఐదుగురికి నెగిటివ్.. మిగతా 14 మంది రిపోర్టుల కోసం వేచిచూపు
కాగా, శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులకు స్క్రీనింగ్ కొనసాగుతోంది. ఇప్పటిదాకా 31,763 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించారు. శనివారం ఒక్క రోజే 4,656 మందిని పరీక్షించామని తెలిపారు.